We are providing only trending telugu latest viral news with videos.

Breaking

10, ఆగస్టు 2020, సోమవారం

కరోనా మృతుడిని ఊరు వదిలేసినా.. వాళ్ళు మాత్రం వదల్లేదు..




!! కరోనా మృతుడిని ఊరు వదిలేసినా.. వాళ్ళు మాత్రం వదల్లేదు !!.

కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట పంచాయతీ, నడింపల్లి గ్రామంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్థులు ఎవరూ రాకపోవడంతో.. కావలిలోని పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ముందుకొచ్చారు. కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి